వార్తలకు తిరిగి వెళ్లండి

జార్ఖండ్లో 45 పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయడంతో గత పరీక్షల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఆందోళనకు దిగారు. రాంచీలోని సచివాలయాన్ని ముట్టడించగా పోలీసులతో తోపులాట జరిగింది.
పరీక్షల రద్దుతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలువురు జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
Comments
Loading comments...

