Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత స్టాక్ మార్కెట్ పై ఫండ్ మేనేజర్లలో ఆందోళన

Follow Udayam on Google
vihar Aug 21, 2026 6:24 PM జాతీయంవాణిజ్యం
భారత స్టాక్ మార్కెట్ పై ఫండ్ మేనేజర్లలో ఆందోళన - Udayam
పశ్చిమాసియా సంక్షోభంతో భారత స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో ఫండ్ మేనేజర్లలో ఆందోళన పెరిగింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా తాజా సర్వేలో ఆసియాలో పెట్టుబడులకు భారత్‌ అత్యల్ప ప్రాధాన్యత కలిగిన మార్కెట్‌గా నిలిచింది. 98 మంది పాల్గొన్న ఈ సర్వేలో భారత్‌ ప్రాధాన్యత మైనస్ 32 శాతంగా నమోదైంది.

Comments

G
Loading comments...