వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాల్లో వాహనదారుల నుంచి దళారులు అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. వాహన బదిలీలు, లైసెన్సులు, ఇతర సేవల పేరుతో డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నా అవగాహన లోపాన్ని ఆసరాగా చేసుకుని దళారులు కార్యాలయాల వద్ద కొనసాగుతున్నట్లు సమాచారం. దళారులపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
Comments
Loading comments...
