వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందగా, వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆసుపత్రి బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గోదావరిఖనికి చెందిన శంకర్(50) మెదడు సమస్యతో ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నారు. మృతి ఘటనపై వైద్య రికార్డులు, చికిత్స వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...
