Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుమారులపై వృద్ధ దంపతుల ఫిర్యాదు

Follow Udayam on Google
విహార్ Aug 18, 2026 2:45 PM కృష్ణా జిల్లాGeneral
కుమారులపై వృద్ధ దంపతుల ఫిర్యాదు - Udayam
ఇద్దరు కుమారులు తమను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వృద్ధ దంపతులు SPకి ఫిర్యాదు చేశారు. సోమవారం మచిలీపట్నంలో నిర్వహించిన SP PGRSలో చల్లపల్లికి చెందిన రాములు(80) దంపతులు తమ సమస్యను విన్నవించారు. తమ ఆలనా పాలనా చూడకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారని SP ముందు కన్నీటిపర్యంతమయ్యారు.

Comments

G
Loading comments...