వార్తలకు తిరిగి వెళ్లండి
గ్రామాల్లో భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు

హుస్నాబాద్ మండలం పరిధిలోని వివిధ గ్రామాల్లో సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాలను ఏసీపీ సదానందం ప్రారంభించారు. నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామాల భద్రత కోసం సీసీ కెమెరాలు ఎంతైనా అవసరమని ఆయన పేర్కొన్నారు.
అన్ని గ్రామాల్లోనూ ఈ కెమెరాలను ఏర్పాటు చేస్తామని, దీనికి సహకరించిన దాతలను ఏసీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఎస్సైలు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...