వార్తలకు తిరిగి వెళ్లండి

కామన్వెల్త్ గేమ్స్లో భారత అథ్లెట్ సీమ కలిరామ్న మహిళల డిస్కస్ త్రో విభాగంలో కాంస్య పతకం సాధించారు. మూడో ప్రయత్నంలో ఆమె 58.65 మీటర్ల దూరం విసిరి మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.
మరో భారతీయ అథ్లెట్ నిధి రాణి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. జమైకాకు చెందిన సమంతా హాల్ స్వర్ణం సాధించగా, కెనడాకు చెందిన జూలియా టంక్స్ రజతం కైవసం చేసుకున్నారు.
Comments
Loading comments...
