వార్తలకు తిరిగి వెళ్లండి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదలకు ఇచ్చే రూ.5 లక్షల సాయంపై 500 రకాల నిబంధనలు పెట్టడం సరికాదన్నారు.
పేదలు సగం ఇల్లు నిర్మించుకున్న తర్వాత ఆటో ఉందనే కారణంతో బిల్లులు నిలిపివేయడం సరికాదని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. నిబంధనల పేరుతో పేదలకు లబ్ధి చేకూరకుండా చేయవద్దని కోరారు.
Comments
Loading comments...

