వార్తలకు తిరిగి వెళ్లండి

పాన్గల్లో నిర్వహించిన బీఆర్ఎస్ బీఎల్ఏల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వానికి ముందు చూపు లేదని ఆరోపించారు.
ఓటు విషయంలో కాంగ్రెస్, భాజపాలు కుట్రలు చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు కీలకమని, సాగునీటి విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
Comments
Loading comments...

