వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సంతకాన్ని బ్యాంకు మేనేజర్ కోడూరు రఘు ప్రసాద్ ఫోర్జరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. డీఆర్డీఏ పీడీ సన్యాసయ్యతో ఉన్న జాయింట్ ఖాతా లావాదేవీల్లో ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు.
కలెక్టర్ ఆదేశాలతో ఈనెల 16న చివ్వెంల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు అనంతరం ఆదివారం మేనేజర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Comments
Loading comments...

