వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామంలో జరుగుతున్న భూముల రీ-సర్వే పనులను ఇన్ఛార్జి కలెక్టర్ ఎన్. రవి పరిశీలించారు. రైతుల సహకారంతో ప్రణాళికాబద్ధంగా సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి బృందం రోజుకు కనీసం 75 ఎకరాల రీ-సర్వే పూర్తి చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా నాణ్యత, పారదర్శకతతో పనులు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

