వార్తలకు తిరిగి వెళ్లండి

చాట్రాయి మండలం టి.గంజిపాడుకు చెందిన వృద్ధ దంపతులను కుమారులు ఇంటి నుంచి వెళ్లగొట్టి, భూమి రాయాలని వేధిస్తుండటంతో వారు ప్రస్తుతం ఒక ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు.
స్థానిక అధికారుల వద్ద స్పందన లేకపోవడంతో వారు కలెక్టర్ వెట్రిసెల్వి కారును అడ్డుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన కలెక్టరు, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని జేసీ అభిషేక్ గౌడను ఆదేశించారు.
Comments
Loading comments...
