వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల విద్యా ప్రమాణాలను మెరుగుపరచి పీజీఐ సూచికలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అధికారులు, ప్రధానోపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ హరిత అన్నారు. బుధవారం ఆసిఫాబాద్లో కార్యక్రమంలో మాట్లాడారు.
యూ-డైస్ ప్లస్ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, ఆపార్ ఐడీ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఎఫ్ఆర్ఎస్ హాజరును సక్రమంగా వినియోగించాలని కలెక్టర్ ఆదేశించారు.
Comments
Loading comments...

