వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కాకినాడ కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ రైతులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో జేసీ అపూర్వ భరత్, ఏఓ కె. రాబర్ట్ పాల్తో కలిసి సాగు ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు.
తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
Comments
Loading comments...

