Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనామలీస్‌, నో మ్యాపింగ్‌ ఓటర్లకు నోటీసులు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 4:38 PM జయ శంకర్ భూపాలపల్లి General
అనామలీస్‌, నో మ్యాపింగ్‌ ఓటర్లకు నోటీసులు - Udayam
ఓటర్ల జాబితా సవరణలో అనామలీస్‌, నో మ్యాపింగ్‌ ఓటర్లకు నోటీసుల జారీ తదితర ప్రక్రియలను నిబంధనల ప్రకారం చేపట్టాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో అనామలీస్‌, నో మ్యాపింగ్‌ ఓటర్లకు విడతలవారీగా నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలని సూచించారు. ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...