Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవీఎం గోదాంను పరిశీలించిన కలెక్టర్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 12:35 PM జనగామ General
ఈవీఎం గోదాంను పరిశీలించిన కలెక్టర్‌ - Udayam
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు త్రైమాసిక తనిఖీలో భాగంగా జనగామ కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఈవీఎం గోదాంను మంగళవారం పరిశీలించారు. భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక ఏర్పాట్లను తనిఖీ చేసి, భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...