Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్‌ గారూ.. స్కూళ్లపై దృష్టి పెట్టండి

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 05, 2026 2:26 PM పార్వతీపురం మన్యంGeneral
కలెక్టర్‌ గారూ.. స్కూళ్లపై దృష్టి పెట్టండి - Udayam
కలెక్టర్‌ నిర్వహించిన ఫోన్‌ఇన్‌లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల సమస్యలను ప్రజలు వెల్లడించారు. ఎక్కువగా అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ఉపాధ్యాయుల కొరత, ప్రహరీ గోడల నిర్మాణంపై ఫిర్యాదులు వచ్చాయి. ఫోన్‌ఇన్‌లో వచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు చేయాలని కూడా సూచించారు.

Comments

G
Loading comments...