వార్తలకు తిరిగి వెళ్లండి

18 ఏళ్లు నిండిన యువతీ యువకులు తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ గురువారం పిలుపునిచ్చారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణలో నోటీసుల జారీ, విచారణ, క్లెయిమ్స్ ప్రక్రియపై సమీక్షించారు.
రాష్ట్ర సచివాలయం నుంచి CEO వివేక్ యాదవ్, అదనపు CEOలతో కలిసి ఓటర్ జాబితా సవరణ పురోగతిని కలెక్టర్ పరిశీలించారు.
Comments
Loading comments...

