వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15 వరకు ‘అనే నేను’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. దేశ ప్రగతికి తమ లక్ష్యాన్ని వివరిస్తూ 30 సెకన్ల సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరారు.
ఈ నెల 13 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’, 14న మొక్కలు నాటే కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

