Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్య బాధితుడికి కలెక్టర్ రూ.లక్ష సాయం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 04, 2026 6:21 PM ఆదిలాబాద్General
అనారోగ్య బాధితుడికి కలెక్టర్ రూ.లక్ష సాయం - Udayam
భీంపూర్ మండలం నిపాని గ్రామానికి చెందిన అనారోగ్య బాధితుడు రాకేష్ వైద్య చికిత్స కోసం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబానికి రూ.1,00,000 చెక్కును కలెక్టర్ మంగళవారం స్వయంగా అందజేశారు. వైద్య చికిత్సకు ఈ సాయం ఉపయోగపడనుంది.

Comments

G
Loading comments...