వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ కొత్తజాలరిపేటలో విజయనగరం జిల్లాకు చెందిన మైలపల్లి చంటి (30) హత్య కేసులో మిస్టరీ వీడలేదు. ఆదివారం రాత్రి ప్రాణహాని ఉందని సోదరి వద్ద ఆందోళన వ్యక్తం చేసిన చంటి, సోమవారం రాత్రి బీచ్లో శవమై కనిపించాడు.
మెడకు నైలాన్ తాడు బిగించి, కంటి వద్ద కత్తి గాయాలతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

