వార్తలకు తిరిగి వెళ్లండి

చందుర్తి మండలం లింగంపేట శివారులో రైస్మిల్ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కందకంలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురికి గాయాలైనట్లు సమాచారం. స్థానికులు వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

