వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాపూర్ గ్రామానికి చెందిన న్యాయవాది చంద్రశేఖర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ నగేష్ శెట్కర్ ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తాహిర్ అలీ, కౌన్సిలర్ వివేకానంద మహేందర్, సర్పంచ్ సురేష్, గంగన్న, పాండు, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

