వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాలలో ఈనెల 7న సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే కొండయ్య అధికారులతో కలిసి సమీక్షించారు. సభా ప్రాంగణం వద్ద పార్కింగ్, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు.
సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

