Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CM వీక్షణ సమావేశంలో పల్నాడు జిల్లా కలెక్టర్

Follow Udayam on Google
T. SRINU BABU Aug 28, 2026 6:47 PM పల్నాడుGeneral
CM వీక్షణ సమావేశంలో పల్నాడు జిల్లా కలెక్టర్ - Udayam
ఆర్థిక అసమానతలు తొలగించి పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం అమరావతి నుంచి పి-4, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అమలుపై కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, విజన్ యూనిట్ సభ్యులతో వీక్షణ సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం, సంపద పెరిగితేనే పేదరిక నిర్మూలన సాధ్యమన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...