వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించనున్నారు.
పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర జలవనరులు, అటవీ శాఖల మంత్రులతో భేటీ అవుతారు. పెండింగ్ ప్రాజెక్టుల అంశాలపై చర్చించి, పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో పలువురు పార్టీ ప్రముఖులను కలిసే అవకాశం ఉంది.
Comments
Loading comments...
