వార్తలకు తిరిగి వెళ్లండి
ఆషాఢమాస బోనాల ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
Comments
Loading comments...
