Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

Follow Udayam Digital on Google
విష్ణు వర్ధన్ Aug 02, 2026 1:54 PM హైదరాబాద్తెలంగాణ
ఆషాఢమాస బోనాల ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

Comments

G
Loading comments...