వార్తలకు తిరిగి వెళ్లండి
సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

గ్లోబరీనా టెక్నాలజీస్ అంశంలో ఆరోపణలపై 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. నిరాధార ఆరోపణలు మానితే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.
దిల్లీ ఘటనకు నిరసనగా తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. శ్రేణులు కేక్ కటింగ్లు, ఫ్లెక్సీలకు బదులుగా ఆ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు.
Comments
Loading comments...