వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్రెడ్డి జడ్పీటీసీ నుండి సీఎంగా ఎదిగారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొనియాడారు. తన ఎదుగుదలకు పునాది వేసిన ప్రజలను కలిసేందుకు ఆయన ఇక్కడికి వచ్చారన్నారు.
ప్రజల ఆకలి తెలిసిన నేత కాబట్టే రేవంత్రెడ్డి పేదలకు సన్నబియ్యం పంపిణీ ఆలోచన చేశారని భట్టి ప్రశంసించారు.
Comments
Loading comments...

