వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ను మార్చబోతున్న సీఎం రేవంత్ కొత్త ప్లాన్

Photo Gallery
తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. దుర్గం చెరువు, తారామతి బారాదరీ, పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జిలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని, వికారాబాద్ను (VKB) ప్రధాన టూరిజం హబ్గా మార్చాలని అధికారులను ఆదేశించారు.
ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ అర్బన్ ఫారెస్ట్లను అభివృద్ధి చేయడంతో పాటు, రాబోయే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏర్పాట్లపై ప్రత్యేక కసరత్తు ప్రారంభించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...