వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అభ్యంతరాలు, క్లెయిమ్ల గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని సీఎం రేవంత్రెడ్డి సీఈసీ జ్ఞానేశ్కుమార్ను కోరారు. అక్టోబర్ 19తో గడువు ముగియనుండగా, సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేనందున గడువు పెంచాలని లేఖ రాశారు.
ఓటర్ల పరిశీలనలో అనేక లోపాలున్నాయని, ఇల్లు మారిన వారికి నోటీసు ఇవ్వకుండా ఓట్లు తొలగించవద్దని కోరారు.
Comments
Loading comments...

