వార్తలకు తిరిగి వెళ్లండి
సీఎం రేవంత్ కీలక భేటీ
Kumar Jun 22, 2026 11:24 AM హైదరాబాద్ 2 viewsabout 4 hours ago

ఢిల్లీలో నేడు సాయంత్రం 6:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ కానున్నారు. ఐఆర్ఎఫ్సీ (IRFC) నిధుల విడుదలపై చొరవ చూపాలని సీఎం ఇటీవల కిషన్ రెడ్డికి లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రితో చర్చించేందుకు కిషన్ రెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీ రాష్ట్ర అభివృద్ధికి కీలకం కానుంది.
Comments
Loading comments...