Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓల్డ్‌ సిటీ ప్రజలు విద్యుత్‌ బిల్లులు చెల్లించరు: సీఎం రేవంత్

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 13, 2026 7:02 PM హైదరాబాద్తెలంగాణ
ఓల్డ్‌ సిటీ ప్రజలు విద్యుత్‌ బిల్లులు చెల్లించరనే ఆరోపణలు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకం ద్వారా ఎక్కువగా మైనారిటీలకే లబ్ధి చేకూరేలా చేశామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...