వార్తలకు తిరిగి వెళ్లండి
సీఎం చంద్రబాబుతో సునీల్ మిట్టల్ భేటీ

భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో డిజిటల్ మౌలిక వసతులు, ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ కల్పించడంపై ఇరువురూ ఫలప్రదమైన చర్చలు జరిపారు.
మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సౌకర్యాన్ని విస్తరించడం, మొబైల్ టవర్ కనెక్టివిటీని పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ భేటీ రాష్ట్ర డిజిటల్ ప్రగతికి ఎంతగానో దోహదపడుతుందని సీఎం పేర్కొన్నారు.
Comments
Loading comments...