Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యలపై సీఎం చంద్రబాబు సంచలన ఆదేశం

నవీన్ రెడ్డి Jun 29, 2026 10:11 AM అమరావతి 0 viewsabout 3 hours ago
ప్రజల సమస్యలపై సీఎం చంద్రబాబు సంచలన ఆదేశం - Udayam Digital
ఏపీలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. 'మనమిత్ర' వాట్సాప్ ద్వారా వచ్చే ఆన్‌లైన్, వాయిస్ మెసేజ్‌లను కూడా అధికారిక ఫిర్యాదులుగా స్వీకరించి, తక్షణమే పరిష్కారాలు చూపాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఉన్నతాధికారులు ప్రతి నెలా తప్పనిసరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, ఇందుకు సంబంధించిన సర్క్యులర్ జారీ అయిందని అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...