Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఐఐ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

పవన్ కుమార్ Jun 29, 2026 1:16 PM అమరావతి 7 viewsabout 3 hours ago
సీఐఐ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష - Udayam Digital
నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో జరగనున్న 31వ సీఐఐ సదస్సుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. పెట్టుబడులతో పాటు సాంకేతికత, నాలెడ్జ్ షేరింగ్‌కు ప్రాధాన్యమిస్తూ సదస్సును ప్రపంచస్థాయిలో నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అమరావతిలో సీఐఐ గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించి, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...