వార్తలకు తిరిగి వెళ్లండి
సీఐఐ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో జరగనున్న 31వ సీఐఐ సదస్సుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. పెట్టుబడులతో పాటు సాంకేతికత, నాలెడ్జ్ షేరింగ్కు ప్రాధాన్యమిస్తూ సదస్సును ప్రపంచస్థాయిలో నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
అమరావతిలో సీఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించి, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
Comments
Loading comments...