వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్రెడ్డి కుటుంబంపై ఆరోపణలు చేశారు. సీఎం సోదరుడు అనుముల తిరుపతిరెడ్డికి సంబంధించిన టెస్సెరాక్ట్ కంపెనీకి ఒక్క ఉద్యోగి లేని, రూ.లక్ష మూలధనం ఉన్నప్పటికీ రూ.200 కోట్ల విలువైన ఐదెకరాల ప్రభుత్వ భూమి ఎలా కేటాయించారని ప్రశ్నించారు.
భూ కేటాయింపులపై విచారణ జరపాలని, గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

