వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా డీఎస్సీపై వస్తున్న ఆరోపణలను ఏపీ విద్యాశాఖ మరోసారి ఖండించింది. ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చెందొద్దని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కమిషనర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు.
హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారమే నియామకాలు జరిగాయని తెలిపారు. అక్టోబర్లో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్, డిసెంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.
Comments
Loading comments...
