వార్తలకు తిరిగి వెళ్లండి

సాధారణ యూపీఐ చెల్లింపులకు వినియోగదారుల నుంచి ఎలాంటి లావాదేవీ ఛార్జీలు వసూలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయని తెలిపింది.
భవిష్యత్తులో నిర్దిష్ట పరిమితి దాటిన కొన్ని వ్యాపార లావాదేవీలకు మాత్రమే స్వల్ప ఎండీఆర్ విధించే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ సున్నాగా కొనసాగుతోంది.
Comments
Loading comments...
