వార్తలకు తిరిగి వెళ్లండి

గత రెండు నెలలుగా చక్కెర ధరలు 40% పెరగడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరలను అదుపులోకి తెచ్చేందుకు, పండుగల సీజన్ డిమాండ్ను తట్టుకునేందుకు 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెర దిగుమతికి అనుమతించింది.
దీనికోసం చక్కెరపై ఉన్న 100% దిగుమతి సుంకాన్ని (ఇంపోర్ట్ డ్యూటీ) అక్టోబర్ 31 వరకు తాత్కాలికంగా రద్దు చేసింది.
Comments
Loading comments...

