వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
CJP నిరసనల్లో తీవ్ర ఉద్రిక్తత

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ఒక మహిళా విద్యార్థిని RML ఆసుపత్రి ఐసియులో చికిత్స పొందుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరిపారు.
ఈ నిరసనలపై పోలీసులు కేసులు నమోదు చేయగా, కాంగ్రెస్ నేతలు ప్రధాని నివాసానికి ర్యాలీ నిర్వహించారు
Comments
Loading comments...