వార్తలకు తిరిగి వెళ్లండి

అఖిల భారత విద్యార్థి పరిషత్ పిలుపు మేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన కళాశాలల బంద్ విజయవంతంగా ముగిసింది. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఈ బంద్కు పలు కళాశాలల విద్యార్థులు మద్దతు తెలిపారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన,తదితర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జిల్లా కన్వీనర్ సన్నా హర్షవర్ధన్ కోరారు.
Comments
Loading comments...

