Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నూతన కమిటీలు ఏర్పాటు

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 19, 2026 8:36 PM చిత్తూరుGeneral
చిత్తూరులో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నూతన కమిటీలు ఏర్పాటు - Udayam
కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు జిల్లా మండల నూతన కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఏపీసీసీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ జి.వి.వి.ఎస్. కమలాకరరావు, జిల్లా అధ్యక్షులు రమేష్‌బాబు తెలిపారు. బుధవారం చిత్తూరులో నూతన కమిటీల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...