Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో బాస్కెట్‌బాల్‌లో ఉత్తమ సేవలకు పురస్కారం అందించారు

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 15, 2026 6:31 PM చిత్తూరుGeneral
చిత్తూరులో బాస్కెట్‌బాల్‌లో ఉత్తమ సేవలకు పురస్కారం అందించారు - Udayam
బాస్కెట్‌బాల్ క్రీడ అభివృద్ధికి విశేష సేవలందించిన ఏపీ బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షులు చెంగల్రాయ నాయుడు ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా చిత్తూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

Comments

G
Loading comments...