వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు నగరంలో సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంటుందని వన్టౌన్ సీఐ చిన్న పెద్దయ్య తెలిపారు. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని చెప్పారు.
సభలు, సమావేశాలు, బహిరంగ కార్యక్రమాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

