వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయాన్ని తిరుపతి జిల్లాకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ నాయకులు గురువారం కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్. నాగరాజు మాట్లాడుతూ ఇప్పటికే పలు ప్రభుత్వ కార్యాలయాలు తిరుపతికి తరలిపోయాయని ఇప్పుడు ఎక్సైజ్ కమిషనరేట్ను తరలించడం సమంజసం కాదన్నారు
జిల్లా కేంద్రంలోనే ప్రధాన కార్యాలయాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు
Comments
Loading comments...

