వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఫారాల వల్ల తమ జీవనాధారమైన ఈత, తాటి చెట్లకు నష్టం కలుగుతోందని చిట్టాపూర్ గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
పౌల్ట్రీ ఫారాల వ్యర్థాలు, ఈగలు, దుర్వాసన ప్రభావంతో కల్లు కలుషితమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. తమ జీవనోపాధిని కాపాడేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

