వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా ఎస్ఐపై అనుచిత ప్రవర్తన కేసులో వైసీపీ ఆమదాలవలస నియోజకవర్గ చింతాడ రవికుమార్తో పాటు 25 మందికి ఆమదాలవలస సివిల్ జడ్జి కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది.
వీరిలో 14 మందిని శుక్రవారం, మరో 11 మందిని సోమవారం పోలీసు కస్టడీలో విచారించి, వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం వారందరినీ విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.
Comments
Loading comments...

