వార్తలకు తిరిగి వెళ్లండి

సారంగాపూర్ లో గణేష్ చతుర్థి పండుగను పురస్కరించుకుని చిన్నారులు కొందరు పర్యావరణ పరిరక్షణపై ఉన్న ఆసక్తిని చాటుకున్నారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో నష్టాల పై పోరాడేందుకే ఈ చిన్నారులు, స్వయంగా మట్టితో గణేష్ విగ్రహాలను తయారు చేసి ఆదర్శంగా నిలిచారు. చిత్రంలో, ఒక గుంపుగా చేరిన పిల్లలు ఎంతో శ్రద్ధతో మట్టి గణపతులను రంగులు అద్దుతూ శోభాయమాన రూపమిచ్చారు. రసాయన రంగులకు దూరంగా ఉండాలన్నారు.
Comments
Loading comments...

