వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాల YA డిగ్రీ కాలేజీలో ఈ నెల 24న మెగా జాబ్ మేళా జరగనుంది. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య జాబ్ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు.
మేళాలో 20 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
Comments
Loading comments...

